దంపతులిద్దరికీ స్పందించే మనసుంటే, సమాజానికి గొప్ప మేలే జరుగుతుంది. అందుకు ఉదాహరణగా బెంగళూరుకు చెందిన వి.మణి, సరోజల గురించి చెప్పుకోవచ్చు. చాలామంది సమాజం మీద బాధ్యతతో, అనాథలుగా మారిన పిల్లలపై ప్రేమతోనో ఎన్జీఓలు స్థాపిస్తారు. మరి ఈ దంపతులు స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఎవరికోసమో తెలుసా? పిల్లల కోసమే! కాకపోతే తల్లిదండ్రులు ఉన్నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వాళ్ల కోసం. జైలు జీవితం గడుపుతున్న వాళ్ల పిల్లల కోసం! సమాజంలో ఈ పిల్లల పట్ల తీవ్రమైన వివక్షContinue reading “ఖైదీల పిల్లలపై ప్రేమ.. తీసుకున్న బాధ్యత!”